Sunday, August 22, 2021

Afghanistan: పంజ్‌షీర్‌పై దండెత్తనున్న తాలిబన్లు-వందలాదిగా అటువైపు-సింహాలగడ్డ వారిని చిత్తు చేస్తుందా?

ఆఫ్గనిస్తాన్‌లో ప్రజా తిరుగుబాటును అణచివేసేందుకు తాలిబన్లు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకూ తమ చేజిక్కని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్‌షీర్‌పై గురిపెట్టారు.ఇందుకోసం ఇప్పటికే వందలాది తాలిబన్ ఫైటర్లు పంజ్‌షీర్ వైపు కదిలారు. ప్రస్తుతం పంజ్‌షీర్ కేంద్రంగానే తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహ రచన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటే తిరుగుబాటును ఆదిలోనే అణచివేయొచ్చని తాలిబన్లు భావిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3B5fad8

Related Posts:

0 comments:

Post a Comment