ఆఫ్గనిస్తాన్లో ప్రజా తిరుగుబాటును అణచివేసేందుకు తాలిబన్లు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకూ తమ చేజిక్కని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్షీర్పై గురిపెట్టారు.ఇందుకోసం ఇప్పటికే వందలాది తాలిబన్ ఫైటర్లు పంజ్షీర్ వైపు కదిలారు. ప్రస్తుతం పంజ్షీర్ కేంద్రంగానే తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహ రచన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రావిన్స్ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటే తిరుగుబాటును ఆదిలోనే అణచివేయొచ్చని తాలిబన్లు భావిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3B5fad8
Afghanistan: పంజ్షీర్పై దండెత్తనున్న తాలిబన్లు-వందలాదిగా అటువైపు-సింహాలగడ్డ వారిని చిత్తు చేస్తుందా?
Related Posts:
దారుణం.. యువతిపై 25 మంది కలిసి లైంగికదాడి.. ఎక్కడ అంటే..కరోనా కోరలు చాస్తే.. కొందరు యువకులు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా లేడి కనిపిస్తే చాలు తినేద్దాం అని అనుకుంటున్నారు. హర్యానాలో జరిగిన ఘటన అందు… Read More
Cyclone Tauktae:కేరళ పై మరోసారి తుఫాను పంజా..స్వర్గసీమకు ముప్పు- తిరుపతిపై ప్రభావంతిరువనంతపురం: కేరళ పై ప్రకృతి పగబట్టిందా.. అంటే ఔననే అనిపిస్తుంది. ఎంతో పచ్చగా ఉండే కేరళ స్వర్గ సీమపై వరుస తుఫాన్లు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే కరోన… Read More
Vaccine: ప్రధాని, సీఎంకు షాక్, రూ. 100 కోట్లు రెఢీ, ప్రజలకు మేమే వ్యాక్సిన్ ఇస్తాం, గ్నీన్ సిగ్నల్ ఇస్తారా ?బెంగళూరు: భారతదేశంలో కరోనాను అరికట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ నేత… Read More
Aunty sketch: పెళ్లిలో బాలిక కిడ్నాప్, రేప్. 33 ఏళ్లకు ఆంటీకి షాక్, ప్రియుడు కోరిక తీర్చాలని !చెన్నై/ బెంగళూరు: ఎంతో నమ్మకంగా తమ దగ్గర ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంటీకి ఊహించని షాక్ ఎదురైయ్యింది. క… Read More
రఘురామ ఎఫ్ఐఆర్లో సంచలనం-రెడ్లు, క్రిస్టియన్ల టార్గెట్- టీవీ5, ఏబీఎన్ సాయంఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. నిన్న మధ్యాహ్నం ఆయన్ను హైదరాబా… Read More
0 comments:
Post a Comment