ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు-కర్నూలు రహదారిపై ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డంగా పడి వున్న గేదె కళేబరాన్ని ఢీకొని ఆటో బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yD0WPn
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు అక్కడికక్కడే మృతి... ఆటో గేదె కళేబరాన్ని ఢీకొని బోల్తా...
Related Posts:
కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే దేశంలోని ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయి :సురవరం సుధాకర్ రెడ్డిదేశంలోని ప్రతిపక్షపార్టీలను ఏకం చేసి ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమీ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని సీపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాక… Read More
తెలంగాణాపై బీజేపీకి చిగురించిన ఆశలు.. భవిష్యత్ లో అధికారమే లక్ష్యంగా పార్టీ కసరత్తులురానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసర… Read More
చంద్రబాబు మరో యూటర్న్? బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం? కేశినేని నానితో రాయబారం?అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకోబోతున్నారా? భారతీయ జనతాపార్టీ పంచన చేరడానికి ఏర్పాట్లు… Read More
జగ్గారెడ్డి సంచలనం .. రాహుల్ రాజీనామా వెనుక వ్యూహం వుందిసార్వత్రిక ఎన్నికల్లో ఈసారి విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. దీంతో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పార్టీ ఓటమికి నైతిక… Read More
పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగింపు..?బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి అమిత్ షా మరోకొద్ది రోజులపాటు కొనసాగనున్నట్టు సమాచారం. గురవారం ప్రధానిగా భాద్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే మోడీతో… Read More
0 comments:
Post a Comment