ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు-కర్నూలు రహదారిపై ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డంగా పడి వున్న గేదె కళేబరాన్ని ఢీకొని ఆటో బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yD0WPn
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు అక్కడికక్కడే మృతి... ఆటో గేదె కళేబరాన్ని ఢీకొని బోల్తా...
Related Posts:
ఢిల్లీలో జగన్ కలిసింది బీజేపీ నేతలను కాదట .. పొత్తులపై కొత్త లెక్కలు చెప్పిన పవన్ఏపీలో వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయి. అందుకే జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు అన్న ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వార్తలపై … Read More
తప్పిన పెను ప్రమాదం: టేకాఫ్ సమయంలో రన్వేపైకి జీపు... ధ్వంసమైన ఎయిరిండియా విమానంపూణే: పూణే విమానాశ్రయంలో ఎయిరిండియా విమానంకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రన్వేపై నుంచి టేకాఫ్ తీసుకునే సందర్భంలో హఠాత్తుగా ఓ జీపు రన్వేపైకి దూసుక… Read More
కంబళ పరుగువీరుడు.. ఇండియన్ ఉసేన్ బోల్ట్కు ఊహించని అవకాశం..తమిళనాడులో జల్లికట్టు ఎంత పాపులరో.. కర్ణాటకలో కంబళ అంత పాపులర్. ఇప్పుడీ ప్రాచీన సాంప్రదాయ క్రీడ నుంచి ఓ పరుగుల వీరుడు పుట్టుకొచ్చాడు. ప్రపంచ పరుగుల వీ… Read More
విషాదం: స్కూలు బస్సులో చెలరేగిన మంటలు..నలుగురు విద్యార్థులు సజీవదహనంసంగ్రూర్/పంజాబ్: పంజాబ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు బస్సులో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ… Read More
అక్కా చెల్లెలి మీద 16 మంది బంధువుల లైంగిక దాడి, ఇద్దరూ మైనర్లే, బాలిక అకస్మిక మృతి, తల్లి లేదని !చెన్నై: తల్లిదండ్రులు విడిపోవడంతో అవ్వ దగ్గర నివాసం ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు (మైనర్లు) మీద సొంత బంధువులు 16 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. సుమారు ఏడా… Read More
0 comments:
Post a Comment