Sunday, August 29, 2021

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు అక్కడికక్కడే మృతి... ఆటో గేదె కళేబరాన్ని ఢీకొని బోల్తా...

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు-కర్నూలు రహదారిపై ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డంగా పడి వున్న గేదె కళేబరాన్ని ఢీకొని ఆటో బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yD0WPn

Related Posts:

0 comments:

Post a Comment