కాబూల్/న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ తజకిస్థాన్ పారిపోయారు. దేశంలో రక్తపాతం జరగకూడదనే తాను ఇలా చేశానని ఆయన తెలిపారు. ఆప్ఘన్ పౌరులు క్షేమం కోసమే తాను దేశం విడిచివ వెళ్లాల్సి వచ్చిందన్నారు. తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆప్ధాన్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iKXaP4
తాలిబన్ల రాజ్యం: భారత్ బాటపట్టిన ఆప్ఘనిస్థాన్ చట్టసభ్యులు, తజకిస్థాన్కు అష్రఫ్ ఘనీ
Related Posts:
హైదరాబాద్ నుంచి తరలివెళ్తూ: వలస కార్మికుల దుర్మరణం: మామిడిపండ్ల లోడుతో వెళ్తోన్న లారీ బోల్తాభోపాల్: లాక్డౌన్ వల్ల జీవనోపాధిని కోల్పోయి.. స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన వలస కార్మికులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో … Read More
ఇక జోరుగా కల్లు అమ్మకాలు: 13 నుంచి గేట్లు ఎత్తేయడానికి సర్కార్ రెడీ: గీత కార్మికుల సంక్షేమానికి..తిరువనంతపురం: కరోనా వైరస్ విస్తరించడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇదివరకు రెండుదశల్లో కొనసాగిన లాక్డౌన్ సమయాల్లో … Read More
విశాఖ విషాదం: కేంద్రం సంచలన ఆదేశాలు.. రాష్ట్రాలకు వార్నింగ్.. టార్గెట్ అంటే తాటతీసుడేనట..ఆంధ్రప్రదేశ్ కాబోయే రాజధాని విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్… Read More
మళ్లీ వార్తల్లోకి ఎక్కిన సజ్జనార్: ఆయన పర్యవేక్షణలో: కువైట్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న తొలి విమానంహైదరాబాద్: జీవనోపాధిని వెదుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వలస కార్మికులు తిరుగుముఖం పట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి ప్రప… Read More
ఎల్జీ పాలిమర్స్ ఘటన .. టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ .. సిగ్గు శరం లేదా : మంత్రి కొడాలి నానీవిశాఖ గ్యాస్ లీక్ ఘటనపై మాట్లాడిన మంత్రి కొడాలి నానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై, అలాగే టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . విశాఖ లో జరిగిన ద… Read More
0 comments:
Post a Comment