Sunday, August 15, 2021

తాలిబన్ల రాజ్యం: భారత్ బాటపట్టిన ఆప్ఘనిస్థాన్ చట్టసభ్యులు, తజకిస్థాన్‌కు అష్రఫ్ ఘనీ

కాబూల్/న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ తజకిస్థాన్ పారిపోయారు. దేశంలో రక్తపాతం జరగకూడదనే తాను ఇలా చేశానని ఆయన తెలిపారు. ఆప్ఘన్ పౌరులు క్షేమం కోసమే తాను దేశం విడిచివ వెళ్లాల్సి వచ్చిందన్నారు. తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆప్ధాన్‌లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iKXaP4

Related Posts:

0 comments:

Post a Comment