కాబూల్/న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ తజకిస్థాన్ పారిపోయారు. దేశంలో రక్తపాతం జరగకూడదనే తాను ఇలా చేశానని ఆయన తెలిపారు. ఆప్ఘన్ పౌరులు క్షేమం కోసమే తాను దేశం విడిచివ వెళ్లాల్సి వచ్చిందన్నారు. తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆప్ధాన్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iKXaP4
తాలిబన్ల రాజ్యం: భారత్ బాటపట్టిన ఆప్ఘనిస్థాన్ చట్టసభ్యులు, తజకిస్థాన్కు అష్రఫ్ ఘనీ
Related Posts:
ఆదిలాబాద్ రాజకీయం.. గులాబీ పరిమళించేనా.. కమలం వికసించేనా?ఆదిలాబాద్ : జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ పరిమళానికి చెక్ పెట్టే విధంగా కమలం కూడా సై అంటోంది. కారు జోరుకు కళ్లెం వేసేలా కాషాయం దండు స్పీడ్ పెం… Read More
జైట్లీకి కన్నీటి వీడ్కోలు... నిగమ్ బోధ్లో ముగిసిన జైట్లీ అంత్యక్రియలుమాజీ కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఘట్టం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో జైట్లీ పార్ధీవదేహానికి మధ్యహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ లాం… Read More
ఎమ్మెల్యే పరీక్ష రాసిండ్రు.. ఎన్నికలు కాదులే..!వరంగల్ : ఎమ్మెల్యే పరీక్షలు రాసిండ్రు. ఎన్నికల పరీక్షలు కాదు లెండి. ఎమ్మెల్యేగా క్షణం తీరిక లేకుండా ఉంటూనే చదువు కొనసాగిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్… Read More
జీవిత బీమా డబ్బుల కోసమే హత్య.. నిందితుడు టీడీపీ నేత... 4 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీతన వద్ద పనిచేసే వారిని కుటుంభ సభ్యుల్లా చూసుకోవాల్సిన నాయకుడే... ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం హత్య చేయించాడు... రెండు పాలసీలు చేయించి వాటిని తీసుకునేందుక… Read More
అతి దారుణంగా.. పైశాచికంగా.. తల్లీకూతుళ్లు మర్డర్..!రామచంద్రాపురం : ఏమైందో తెలియదు.. ఎవరు చంపారో తెలియదు.. ఎందుకు హత్య చేశారో తెలియదు. తల్లీకూతుళ్లను అతి దారుణంగా చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద… Read More
0 comments:
Post a Comment