హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న 1991 బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు, హర్ ప్రీత్ సింగ్, అరవింద్ కుమార్లకు ఎపెక్స్ స్కేల్కు పదోన్నతి కల్పించారు. దీంతో వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా లభించింది. పదోన్నతి తర్వాత కూడా ముగ్గురు అధికారులు ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mvSL4D
తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు: ఈడబ్ల్యూఎస్ అమలుకు ఉత్తర్వులు
Related Posts:
ఆస్పత్రిలో లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ.. బీ-నెగటివ్ దాతలకు ఫ్యామిలీ రిక్వెస్ట్ప్రముఖ రచయిత, టాలీవుడ్ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ(66) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు… Read More
ఈ ధరలకే టికెట్లు అమ్మాలి: విమానయాన సంస్థలకు తేల్చేసిన కేంద్రం, కొత్త గైడ్లైన్స్న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే మూడు నెలలపాటు పౌర విమానయాన శాఖ నిర్… Read More
43 నుంచి 45 డిగ్రీలు: భానుడి భగభగలు, మరో 3 రోజులు ఇలానే, వర్షసూచన లేదుతెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మరో మూడురోజులపాటు టెంపరేచర్ ఇలాగే ఉండనుంది. మూడురోజుల్లో వర్షం కురవద… Read More
ప్రకటించిన సాయానికి డిమాండా ? దొరికిపోయిన పవన్- అయిపోయిన పెళ్లికి బాజాలేంటన్న వెల్లంపల్లి....ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. దాన్ని బహిరంగంగానే ప్రకటించింది. ఈ విషయం తెలియక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రోజు అదే డిమాండ్ చేశారు. … Read More
అడకత్తెరలో జగన్..10 రోజులు గడిచేదెలా?.. శ్రీశైలంలో ‘విద్యుత్’నిలిపివేత.. వాటా తోడేసుకుంటోన్న తెలంగాణఅసలే దంచికొడుతోన్న ఎండలు.. సీమ జిల్లాలతోపాటు మిగతా ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి.. బావుల్లో అడుగంటిన నీళ్లనైనా తోడుకుందామంటే కరెంటు సమస్యలు.. ఇవి చాలదన్నట… Read More
0 comments:
Post a Comment