ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్టైన కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్ లభించింది. రాయ్గఢ్లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని కోర్టులో నారాయణ రాణే తరపు న్యాయవాదులు వాధించారు. కేంద్రమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DfHV8P
సీఎం ఉద్ధవ్కు ‘చెంపదెబ్బ’ వ్యాఖ్యలు: కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్ మంజూరు
Related Posts:
భారీ బందోబస్తు:: కాస్సేపట్లో రెడ్ఫోర్ట్పై మువ్వన్నెల రెపరెప: వన్ నేషన్.. వన్ హెల్త్ కార్డ్న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి భారతావని సర్వసన్నద్ధమైంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల మధ్య నిరాడంబరంగా, … Read More
youtube plan: ప్లాన్ A నాటుకోడి, B ఐస్ క్రీమ్, ఒంటరి జీవితం, ఆస్తి కోసం ఫ్యామిలీ మొత్తానికి స్కెచ్!కొచ్చి / కోజికోడ్/ కాసరగూడు: పనిపాట లేకుండా వయసు వచ్చినా నిత్యం ఓ స్మార్ట్ మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకుని వీడియో గేమ్ లు ఆడుకుంటూ, అశ్లీల వీడియోలు చూస్… Read More
రాజస్థాన్ రాజకీయ క్రీడకు శుభం కార్డు: విశ్వాస తీర్మానంలో గట్టెక్కిన గెహ్లాట్గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ క్రీడకు తెరపడింది. సచిన్ పైలట్ వర్గం గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్థాన్లో రాజక… Read More
ఏపీలో ఎంసెట్ సహా ఏడు సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల- సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 5 మధ్య..ఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యమవుతోంది. ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించే పరిస్ధితి లేదు. దీంతో మే నెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలు నానాటికీ ఆలస్… Read More
వికేంద్రీకరణతో అమరావతికి నష్టం ఏం లేదన్న ఎంపీ విజయసాయి: అమరావతి భూములు అమ్ముతారా టీడీపీ ఫైర్ !!వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజధాని విషయంలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమీ… Read More
0 comments:
Post a Comment