న్యూఢిల్లీ: తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఆప్ఘనిస్థాన్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులతోపాటు పలు కీలక అంశాలపై సోమవారం చర్చించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ, జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఆప్ఘనిస్థాన్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై కీలకంగా చర్చించామని ప్రధాని తెలిపారు. ఆప్ఘాన్ ప్రజల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/384OGwb
ఆప్ఘాన్ పరిస్థితులపై జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్తో ప్రధాని మోడీ కీలక చర్చ
Related Posts:
ఆపరేషన్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు ఖతంఢిల్లీ : న్యూటన్ మూడో సిద్ధాంతం అమలుచేసేందుకు భారత సైన్యం సిద్ధమైంది. చర్యకు ప్రతీకార్య చర్య మొదలుపెట్టింది. పుల్వామాలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన… Read More
బీజేపీ, శివసేన మధ్య కుదరనున్న పొత్తు ..? ప్రకటనే తరువాయి .. సీఎం అభ్యర్థిత్వంపైనే పీఠముడిన్యూఢిల్లీ : ఒకేగూటి పక్షులు బీజేపీ, శివసేన మళ్లీ ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 22 ఏళ్లుగా కలిసి ఎన్నికల్లో పోటీచేసినా .. ఈ రెండు పార్టీలు .. 2014… Read More
నగరంలో పెరిగిపోతున్న వాహనాలు..! అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదమే..!!హైదరాబాద్ : హైదరాబాద్లో రహదారులు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. మూడు దశాబ్దాల కిందట నిర్వహించిన అధ్యయన నివేదికలు ప్రభుత్వం… Read More
కేరళలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తల దారుణ హత్య.. సీపీఎం పార్టీ పాత్ర ఉందంటున్న కాంగ్రెస్కేరళలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హత్య షాక్ కు గురి చేసింది. కాసరగాడ్ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తు తెలియని దుండగులు అపహర… Read More
హరీశ్ ఔట్, ఈటల డౌట్.. మంత్రివర్గ విస్తరణ మత్లబ్ క్యా హై?హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో ట్విస్టులు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి రెండు నెలలు గడిచినా.. కేబినెట్ విస్తరణప… Read More
0 comments:
Post a Comment