న్యూఢిల్లీ: తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఆప్ఘనిస్థాన్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులతోపాటు పలు కీలక అంశాలపై సోమవారం చర్చించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ, జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఆప్ఘనిస్థాన్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై కీలకంగా చర్చించామని ప్రధాని తెలిపారు. ఆప్ఘాన్ ప్రజల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/384OGwb
Monday, August 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment