శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య సోమవారం భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రిసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)కి చెందిన ఇద్దరు కమాండర్లు హతమయ్యారు. మృతులను టీఆర్ఎఫ్ చీఫ్ అబ్బాస్ షేక్, అతడి సహాయకుడు సాకిబ్ మంజూర్గా గుర్తించినట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ ఆపరేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j6x0GB
ఎన్కౌంటర్: ఇద్దరు టాప్ లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతం
Related Posts:
కరోనాకు వ్యాక్సిన్ విడుదల చేయడంలో అడ్డంకులు..వివరించిన నిపుణులుకరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారు చేసేంందుకు పోటీపడుతున్నాయి. అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్ తయారు చేసి ఎప్పుడెప్పుడు ప్రప… Read More
ప్యారిస్ నగరాన్ని వణికిన భారీ శబ్ధం: ‘పేలుడేనా?’.. క్లారిటీ ఇచ్చిన పోలీసులుప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఒక్కసారిగా ఓ భారీ శబ్దంతో ఉలిక్కిపడింది. దీంతో భారీ పేలుడు ఏదైనా జరిగి ఉంటుందా? అని ప్యారిస్ నగర ప్రజలంతా భ… Read More
అన్లాక్ 5.0: అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్ ఓపెన్, కానీన్యూఢిల్లీ: అన్లాక్ 5.0లో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే … Read More
తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రటరీగా ఐఏఎస్ శేషాద్రి నియామకంతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ వి. శేషాద్రి నియమితులయ్యారు. 1999 బ్యాచ్కు చెందిన శేషాద్రి ఐదున్నరేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ప… Read More
అమ్మకు ఏడవద్దని చెప్పండి... త్వరలోనే ఇంటికొచ్చేస్తా... ఆస్పత్రిలో హత్రాస్ బాధితురాలి మాటలు...ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ బాధితురా… Read More
0 comments:
Post a Comment