Friday, August 6, 2021

తిరుమ‌ల శ్రీ‌వారికి కొత్తగా ‘నవనీత సేవ’, విద్యుత్ కార్లు, టీటీడీ కీలక నిర్ణయాలివే

తిరుపతి: తిరుమ‌ల శ్రీ‌వారి నైవేద్యాల కోసం ప్ర‌తిరోజు అవ‌స‌ర‌మ‌య్యే నెయ్యి దేశ‌వాళీ ఆవుల పాల నుంచి త‌యారుచేయ‌డానికి త్వ‌ర‌లో ‘నవనీత సేవ' పేరుతో ఓ కొత్త సేవ‌ను ప్రారంభించాలని నిర్ణయించిన‌ట్లు టీటీడీ సాధికార మండ‌లి ఛైర్మ‌న్‌, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌ జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. సాధికార‌ మండలి సమావేశం శుక్ర‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37pXMmK

Related Posts:

0 comments:

Post a Comment