తిరుపతి: తిరుమల శ్రీవారి నైవేద్యాల కోసం ప్రతిరోజు అవసరమయ్యే నెయ్యి దేశవాళీ ఆవుల పాల నుంచి తయారుచేయడానికి త్వరలో ‘నవనీత సేవ' పేరుతో ఓ కొత్త సేవను ప్రారంభించాలని నిర్ణయించినట్లు టీటీడీ సాధికార మండలి ఛైర్మన్, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి తెలిపారు. సాధికార మండలి సమావేశం శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37pXMmK
Friday, August 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment