తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించాడు. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నెల 3న తనకు నోటీసులు ఇచ్చారని, రెండ్రోజుల సమయంలోనే విచారణకు పిలిచారని వాపోయారు. హైదరాబాద్లోని మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహకుడు లక్ష్మీకాంతశర్మను డబ్బులు డిమాండ్ చేశాడనే ఫిర్యాదుపై తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jtXjW7
హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న: వేధింపులపై పిటిషన్, సోమవారం విచారణ
Related Posts:
షాకింగ్: కిమ్ జాంగ్పై కుట్రలు బద్దలు..ఫేక్ వార్తలపై మీడియా క్షమాపణ..‘ప్రాణం నిలబెట్టిన’ శత్రుదేశం..తాను చనిపోయిన తర్వాత కూడా జనం వెన్నుల్లో వణుకు పుట్టించేవాడే నియంత. అలాంటి నియంతలకు తాతలాంటోడు నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్. అంతటి కిరాక్ మనిషి కా… Read More
FSSAIలో ఉద్యోగాలు: 83 వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అడ్వైజర్, డైరెక్టర్, జాయిం… Read More
పిండినీళ్లలో మత్తు కలిపి కల్లు తయారీ..! సుర ప్రియులారా.. జర భద్రం..!!హైదరాబాద్ : లాక్ డౌన్ సందర్బంగా దేశం మొత్తం షడ్ డౌన్ అయ్యింది. ఎంతో మందికి ఇష్టమైన మద్యపానం మీద కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. మద్యం అందుబాటులో లేక చాల… Read More
కరోనా చికిత్స ఇలా.. ఏపీ సర్కార్ కొత్త మార్గదర్శకాల విడుదల..ఏపీలో కరోనా వైరస్ చికిత్సలను మరింత నాణ్యంగా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలన విడుదల చేసింది. వీటి ప్రకారం ఎవరిని ఏయే ఆస్పత్రులకు ప… Read More
Lockdown Cheating: యువతికి వీధి కుక్క మీద ప్రేమ, హెల్ప్ లైన్ కు ఫోన్, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ అమలు కావడంతో ఇంటిలో ఉన్న ఓ యువతికి ఓ సమస్య వెతుక్కుంటూ వచ్చింది. అనారోగ్యంతో వీధిలో ఓ ఉన్న ఓ కుక్కకు సహాయం … Read More
0 comments:
Post a Comment