తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించాడు. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నెల 3న తనకు నోటీసులు ఇచ్చారని, రెండ్రోజుల సమయంలోనే విచారణకు పిలిచారని వాపోయారు. హైదరాబాద్లోని మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహకుడు లక్ష్మీకాంతశర్మను డబ్బులు డిమాండ్ చేశాడనే ఫిర్యాదుపై తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jtXjW7
హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న: వేధింపులపై పిటిషన్, సోమవారం విచారణ
Related Posts:
బీజేపీకి అంత సీన్ లేదు.. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమన్న ఉత్తమ్హైదరాబాద్ : తెలంగాణ గట్టు మీద అధికారం కంటే ప్రతిపక్షంపైనే ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుండగా .. ప్రతి… Read More
పేదల పెన్నిధి..తనయుడికి స్ఫూర్తిప్రదాత యుగంధర్ కన్నుమూతహైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారి యుగంధర్ కన్నుమూశారు. యుగంధర్ కుమారుడు ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల. ఐఏఎస్ అధికారిగా బ… Read More
యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరాటం.. వీహెచ్ ఛైర్మన్గా కమిటీహైదరాబాద్ : యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళుతోంది. ఆ క్రమంలో యురేనియం తవ్వకాలను వ్… Read More
నో రెస్ట్ ఇన్ పీస్...! మరణం తర్వాత మానవ శరీరంలో కదలికలు..?మనిషి చనిపోయిన తర్వాత మృత దేహం ఎక్కడైన కదులుతుందా.. అంటే లేదు, అనే సమాధానం అందరి నుండి వస్తుంది. అసలు చనిపోయిన మనిషి కదులుతాడేనే పిచ్చి ప్రశ్నలేమిటీ అ… Read More
మరింత ట్రబుల్ లో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్: వీడని ఈడీ కష్టాలు: కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టున్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట… Read More
0 comments:
Post a Comment