ఆప్ఘనిస్తాన్లో తాలిబాన్ల అరాచక పాలన కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు కాబుల్ విమానాశ్రయంలో అమెరికా సేనలు ఉండేవి. ఒప్పందం ప్రకాశం ఆగస్ట్ 31వ తేదీన అమెరికా బలగాలు తరలిపోయాయి. ఈ మేరకు తాలిబాన్లు అధికార ప్రకటన కూడా చేశారు. అమెరికా ఆప్ఘనిస్తాన్ మధ్య గత 20 ఏళ్లుగా యుద్దం జరుగుతుందని పేర్కొన్నది. మరోవైపు తమ చివరి సైనికుడు తరలివచ్చే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t3QMWB
తాలిబాన్లతో ఇండియా చర్చలు: సురక్షితంగా తరలింపు, ఉగ్రవాదంపై డిస్కషన్
Related Posts:
అయోధ్య రామజన్మభూమి కేసు : సుప్రీంకోర్టు చెప్పిన 5 ప్రధానాంశాలు..!ఢిల్లీ : అయోధ్య రామజన్మభూమి వివాదానికి పరిష్కారం మధ్యవర్తిత్వంతోనే సాధ్యమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆ మేరకు ముగ్గురితో కూడిన ప్యానెల్ ను ఏర్పాట… Read More
పాక్ భూభాగం పై ఉన్న ఉగ్రసంస్థలను ఏరిపారేస్తాం, దాడులు జరగనివ్వం: ఇమ్రాన్ ఖాన్విదేశాల్లో పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రదాడులు జరపడాన్ని ఎంతమాత్రం సహించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామ్ మిలిటెంట్ సంస్థలను ఏరిపారేయాలన… Read More
రానున్న ఆరు సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు !హైదరాబాద్ : నిరుద్యోగ యువత గుడ్ న్యూస్. దేశంలో అమలవుతోన్న సంస్కరణలు ఉద్యోగాల కల్పనకు దోహదపడుతోందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. 2025 నా… Read More
వైసిపిలోకి బ్రహ్మానందరెడ్డి..నంద్యాల ఎంపీగా : కర్నూలు జిల్లా నేతల క్యూ : సినీ రంగ కళకారులు..!ఎన్నికల వేళ వైసిపిలోకి చేరికల సందడి పెరిగింది. ఈ ఒక్క రోజు పలువురు రాజకీయ ప్రముఖులు..సినీ రంగానికి చెందిన కళాకారులు వైసిపి లో చేరారు. మాజీ ఎమ్మ… Read More
నిన్న అలా నేడు ఇలా: రాఫెల్ డాక్యుమెంట్ల చోరీపై మాట మార్చి ఏజీ వేణుగోపాల్దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానం అంశం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రెండ్రోజుల క్రితం రాఫెల్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయ… Read More
0 comments:
Post a Comment