Tuesday, August 31, 2021

తాలిబాన్లతో ఇండియా చర్చలు: సురక్షితంగా తరలింపు, ఉగ్రవాదంపై డిస్కషన్

ఆప్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల అరాచక పాలన కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు కాబుల్ విమానాశ్రయంలో అమెరికా సేనలు ఉండేవి. ఒప్పందం ప్రకాశం ఆగస్ట్ 31వ తేదీన అమెరికా బలగాలు తరలిపోయాయి. ఈ మేరకు తాలిబాన్లు అధికార ప్రకటన కూడా చేశారు. అమెరికా ఆప్ఘనిస్తాన్ మధ్య గత 20 ఏళ్లుగా యుద్దం జరుగుతుందని పేర్కొన్నది. మరోవైపు తమ చివరి సైనికుడు తరలివచ్చే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t3QMWB

Related Posts:

0 comments:

Post a Comment