హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త పంథా తీసుకొచ్చింది. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 10గంటల నుంచి సెప్టెంబర్ 5ఆదివారం సాయంత్రం 5గంటల్లోపే దరఖాస్తులు సమర్పించుకోవాల్సిందంటూ వెల్లడించింది. అలా అప్లై చేసినప్పుడు దాంతో పాటు రూ.5వేల డీడీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులను సెప్టెంబర్ 6వ తేదీన సీనియర్ల బృందం ఇంటర్వ్యూ చేస్తుంది. భట్టి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kIAQFs
Tuesday, August 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment