విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నం పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పరిపాలన రాజధానిగా గుర్తించిందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కిందటి నెల 26వ తేదీన లోక్సభలో లిఖితపూరకంగా విడుదల చేసిన ఓ అనెక్సర్ దీనికి కారణమైంది. అందులో రాష్ట్రాల రాజధానులు అనే కాలమ్లో వైజాగ్ అనే పేరును పొందుపరచడం దీనికి కారణమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BqlaxA
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment