విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నం పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పరిపాలన రాజధానిగా గుర్తించిందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కిందటి నెల 26వ తేదీన లోక్సభలో లిఖితపూరకంగా విడుదల చేసిన ఓ అనెక్సర్ దీనికి కారణమైంది. అందులో రాష్ట్రాల రాజధానులు అనే కాలమ్లో వైజాగ్ అనే పేరును పొందుపరచడం దీనికి కారణమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BqlaxA
విశాఖను ఏపీ రాజధానిగా గుర్తించినట్లు వచ్చిన వార్తలపై కేంద్రం క్లారిటీ: రెఫరెన్స్ సిటీగా
Related Posts:
ప్రియాంకా ఎఫెక్ట్: పొత్తులపై పునరాలోచనలో పడ్డ ఎస్పీ బీఎస్పీ..కాంగ్రెస్ను చేర్చుకుంటారా..?లక్నో: కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం జరగగానే ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్… Read More
నమ్మండి ప్లీజ్..రెండేళ్లలో మోడీ సర్కార్ 3,79,000 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందటన్యూఢిల్లీ: అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తుంటాయి. అలవికాని భరోసాలను జనం మీద గుమ్మరిస్తుంటాయి. గంపగుత్తగా వచ్చి పడే వాగ్… Read More
లోక్ సభ కు ఆ రెండు స్థానాలనుండే టీడిపి పోటీ..! గెలుస్తామంటున్న తెలుగు తమ్ముళ్లు..!!తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సై అంటోంది. కాని గెలిచే సీట్లలో మాత్రమే అభ్యర్థులను పోటీలో ఉంచాలని ఆ పార్టీ ముఖ్య… Read More
రాఫెల్ డీల్: కాగ్ డీజీ తప్పుకోవాల్సిందే..స్వచ్ఛందంగాన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతిని దృష్టిలో ఉంచుకుని.. కంప్టోులర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీ… Read More
ఆపరేషన్ కమల: మాజీ షీఎం మీద ఏసీబీకి ఫిర్యాదు, కర్ణాటక రాజకీయాలు రసవత్తరం, కేసు నమోదు!బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని బీజేపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోనిస్తూ అవి… Read More
0 comments:
Post a Comment