ఆఫ్గనిస్తాన్లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతూనే ఉన్నాయి.ఓవైపు తాలిబన్లు.. మరోవైపు ఐసిస్ ఉగ్రవాదులు ఆఫ్గన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అమెరికన్ల తరలింపు ప్రక్రియకు డెడ్ లైన్ దగ్గరపడటంతో ఉగ్రవాదులు మరింత మారణ హోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం(ఆగస్టు 19) ఓ ఉగ్రవాది కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి సిద్దపడుతున్నట్లు అమెరికా రక్షణ శాఖకు సమాచారం అందింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gK21i2
Afghanistan: అమెరికా డ్రోన్ దాడుల్లో 9 మంది మృతి-మృతుల్లో ఆరుగురు చిన్నారులు-అసలేం జరిగింది..
Related Posts:
కరోనా కల్లోలం వేళ.. వాతావరణంలో భయానక మార్పు: పగలే కమ్ముకున్న చీకట్లున్యూఢిల్లీ: కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా భయానకంగా ఈదురుగాలులు వీచాయ… Read More
విశాఖ లీకేజీ: ఆ చావులు భయానకం.. 12 మంది పోస్ట్మార్టమ్ రిపోర్ట్.. ఎల్జీపై కొత్త అనుమానాలు..గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడెన్గా ఎవరో గొంతు పిసికేసినట్లు.. ముఖాన్ని ప్లాస్టిక్ కవర్తో చుట్టేసి ఊపిరాడనీయకుండా చేసినట్లు.. ఎంత ప్రయత్నించినా విదిలించు… Read More
Lockdown: సిగరెట్స్ స్కాం, లాక్ డౌన్ లో ఒక్కడీల్ కు రూ. 60 లక్షలు, ఎక్కడో తేడా వచ్చింది, ఫినిష్!బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశం మొత్తం అమలు చేసిన లాక్ డౌన్ సందర్బంగా కొందరు పోలీసులకు మామూళ్లు వసూలు కాకపోవడంతో ఢ… Read More
మూడోకన్ను తెరిచిన రజినీ: అధికార పార్టీపై గర్జన: మద్యం షాపులు తెరిస్తే.. జనం పాతేస్తారని వార్నింగ్చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గరంగరం అయ్యారు. అధికార పార్టీపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మద్యం దుకా… Read More
మళ్లీ కరోనా విజృంభణ: ఈ సారి చిత్తూరు జిల్లాపై పంజా: రెండు వేల మార్క్కు చేరువగాఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత మరోసారి పెరుగుదల బాట పట్టింది. కొద్దిగా గ్యాప్ తరువాత.. మరోసారి కరోనా వైరస్ విజృంభించడం ఆరంభించింది. ఫలితంగా ఇప… Read More
0 comments:
Post a Comment