దేశంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి జోరుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి దేశంలో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కొవిడ్ టీకాలు, తయారీ సంస్థల సామర్థ్యంపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఆయన రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ఈ నెల(ఆగస్టు) నుంచే టీకా ఉత్పత్తి పెంపును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CcNtRa
Tuesday, August 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment