Saturday, July 10, 2021

Twitter: భారత్‌లో గ్రీవెన్స్ అధికారి పేరు ప్రకటన: బెంగళూరులో హెడ్ ఆఫీస్‌

బెంగళూరు: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్..తన వైఖరిని మార్చుకుంది.. మెట్టు దిగింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు లోబడి పనిచేయడానికి అంగీకరించింది. కేంద్రం రూపొందించిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రీవెన్స్ అధికారి నియామకాన్ని పూర్తి చేసింది. భారత్‌లో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమించింది. కొద్దిసేపటి కిందటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TPtxCJ

0 comments:

Post a Comment