న్యూయార్క్: అంతరిక్షంలో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధం సిద్ధమైంది. మన తెలుగు అమ్మాయి తొలిసారి రోదసిలోకి ఆదివారం(జులై 11న) ప్రవేశించబోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల ఈ ఘనతను సాధించనున్నారు. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత రోదసియానం చేయనున్న భారత సంతతి మహిళగా శిరీష రికార్డుల్లోకి ఎక్కనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k7qZue
Saturday, July 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment