టోక్యో ఒలింపిక్స్ను 'కరోనా' వెంటాడుతోంది. ఎన్నో అనుమానాలు,సందేహాల మధ్య ఒలింపిక్స్ నిర్వహణకే జపాన్ మొగ్గుచూపినప్పటికీ... కరోనా టెన్షన్ మాత్రం వీడట్లేదు. టోక్యోలోని ఒలింపిక్స్ విలేజ్లో తాజాగా ఇద్దరు అథ్లెట్స్ కరోనా బారినపడ్డారు. ఇప్పటికే నాన్ అథ్లెట్ ఒకరు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజా కేసులతో ఒలింపిక్స్ విలేజ్లో ఒకింత ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం టోక్యోలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hNdm1L
Tokyo Olympics 2021 : ఇద్దరు అథ్లెట్లకు పాజిటివ్... ఒలింపిక్స్ను వెంటాడుతున్న కరోనా భయం...
Related Posts:
కాంగ్రెస్ మేనిఫెస్టోని వక్రీకరించారు... ప్రైవేట్ వ్యాపారులతో రైతులు నెగ్గుకురాగలరా...?'కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశ ఆహార భద్రతా వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. విపక్ష పార్టీలన్… Read More
వ్యాక్సిన్ వస్తే గానీ: వరుసగా 90 వేలకుపైగా: 10 రాష్ట్రాలు కకావికలం: అంచనాలు పటాపంచలున్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుతుందనే అనుమానాలు ఇక అడగంటిపోయినట్టే. రోజులు గడుస్తున్న కొద్దీ దాని తీవ్రత రెట్టింపు అవుతోందే తప్ప.. ఏ మాత్ర… Read More
ఏపీలో కొత్తగా 8218 కరోనా కేసులు... మరో 58 మంది మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 8,218 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 58 మంది కరో… Read More
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మూత? - వైసీపీ నిర్ణయమే కీలకం - రాజ్యసభలో వ్యవసాయ బిల్లులువివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. నిరసనలకు కేంద్రంగా ఉన్న హర్యానాలో అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీకి భారీ మ… Read More
MI vs CSK match 1:దుమ్ము దులిపేయండి.. రైనా ఎమోషనల్ కామెంట్స్క్యాష్ రిచ్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఎప్పటిలా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. కరోనావైర… Read More
0 comments:
Post a Comment