టోక్యో ఒలింపిక్స్ను 'కరోనా' వెంటాడుతోంది. ఎన్నో అనుమానాలు,సందేహాల మధ్య ఒలింపిక్స్ నిర్వహణకే జపాన్ మొగ్గుచూపినప్పటికీ... కరోనా టెన్షన్ మాత్రం వీడట్లేదు. టోక్యోలోని ఒలింపిక్స్ విలేజ్లో తాజాగా ఇద్దరు అథ్లెట్స్ కరోనా బారినపడ్డారు. ఇప్పటికే నాన్ అథ్లెట్ ఒకరు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజా కేసులతో ఒలింపిక్స్ విలేజ్లో ఒకింత ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం టోక్యోలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hNdm1L
Saturday, July 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment