ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్లో బుధవారం ప్రమాణాలు చేశారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులు. దీంతో కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. వీరిలో 31 మంది కేబినెట్ హోదా మంత్రులు కాగా, మిగిలినవారు సహాయ మంత్రులు. కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wnrhQd
Wednesday, July 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment