వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దానితో ఆ మహిళ బానే ఉంది. కానీ వారిలో ఒకరు చనిపోయారు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. సైదులు అనే వ్యక్తి మాత్రం హత్యకు గురయ్యాడు. ఈ కేసును ఛాలెంజ్ తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. జాజిరెడ్డి గూడెం మండలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qSD5sp
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, స్నేహితుడితో కలిపి హతమార్చి..
Related Posts:
లోకేష్ కు మంత్రి సవాల్ .. ఆధారాలతో వస్తా.. చర్చకు రెడీనా ? ఏపీలో మాటల యుద్ధంఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అరెస్టులతో అట్టుడుకుతున్నాయి .ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి ముఖ్య నేతల వరుస అరెస్టులతో టిడిపి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతోం… Read More
Political war: నువ్వు, నీ సీఎం సీటు శాస్వతమా ? మాజీ ప్రధాని కోడుకు వార్నింగ్, గేమ్స్ వద్దు !బెంగళూరు/ హాసన్: మా జిల్లాలో కాలేజ్ కట్టడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన సీఎంపై మాజీ ప్రధాని కొడుకు, మాజీ మంత్రి ఏకవచనంతో ఏకిపారేశారు. నువ్వు, నీ సీ… Read More
ALIMCOలో మేనేజర్, క్లర్క్తో పాటు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆర్టిఫిషియల్ లింబ్స్ మానుఫాక్చురింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జనరల్ మేనేజర్, … Read More
నేపాల్తో దృఢమైన బంధం, ఒక భారతీయుడు మృతి తర్వాత ఆర్మీ చీఫ్ కామెంట్స్డ్రాగన్ చైనాతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పొరుగు దేశం నేపాల్. కొత్త మ్యాపు అంటూ సరికొత్త రాగం తీస్తోంది. నిన్న ఓ భారతీయుడిని కాల్చిచంపడంతో ఉద… Read More
అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ? ఏసీబీ చెప్పిందేంటి ?ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్ విధించింది.అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యం అందించాలని కూడా కోర్టు… Read More
0 comments:
Post a Comment