న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్ డోసులు ఇవ్వడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్ సీఓ)కు సంబంధించిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) గురువారం కరోనా వ్యాక్సిన్ డోసులు మిక్సింగ్ ఇవ్వడంపై కీలక చర్చ జరిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/377WiNR
మరింత ఇమ్యూనిటీ పవర్: కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్కు ఎక్స్పర్ట్ ప్యానెల్ గ్రీన్ సిగ్నల్
Related Posts:
First night: ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో పెళ్లి కొడుకు ఆత్మహత్య. పెళ్లి కూతురు చూసి, ఏం జరిగిందింటే !చెన్నై: ఒకే ఫ్యామిలీలోని యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు, బంధువులు నిర్ణయించారు. వివాహం చేసుకోవడానికి యువతి, యుకుడు కూడా సరే అన్నారు.… Read More
నిద్రలోనే మరణించిన కొడుకు, తల్లి షాక్ : మూడు రోజులు డెడ్ బాడీ ఇంట్లోనే .. ఏపీలో ఘటననవమాసాలు మోసి కన్న కొడుకు నిద్రలోనే మృతి చెందడంతో ఓ తల్లి షాక్ కు గురైంది. ఏం చేయాలో అర్థం కాక మూడు రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి దీనంగా రోదిస్తూ కూర… Read More
ఆగస్టు నెలలో 12 ఏళ్లలోనే అతి తక్కువ వర్షపాతం నమోదు: ఐవోడీ కారణమన్న ఐఎండీన్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని, అది సాధారణం కంటే 24 శాతం తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో గ… Read More
చిక్కుల్లో జగన్ సర్కార్- హైకోర్టుకు గంగవరం వాటాల వ్యవహారం-9 వేల కోట్ల వాటాలు 645 కోట్లకేనా ?ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూన్న జగన్ సర్కార్.. మరోవైపు తమ చేతుల్లో ఉన్న గంగవరం పోర్టును అదానీ గ్రూ… Read More
సీఈవో కి గొడుగు పట్టిన కేటీఆర్- వండర్ ఫుల్ : సోషల్ మీడియాలో వైరల్ : ఫైర్ బ్రాండ్ సైతం..!!తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. ఐటీ శాఖా మంత్రిగా ఆయన పలు ప్రముఖ సంస్థల అధినేతలు..సీఈఓలతో తరచూ సమావేశమవుత… Read More
0 comments:
Post a Comment