న్యూఢిల్లీ/అమరావతి: దేశరాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్గా భావనా సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భావనా సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా భావనా సక్సేనా కొనసాగుతుండగా, అభయ్ త్రిపాఠీ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్గా కొనసాగుతున్నారు. జులై 31న అభయ్ త్రిపాఠి ఉద్యోగ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ibIwQH
Thursday, July 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment