న్యూఢిల్లీ: దేశంలో గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు తాజాగా పెరుగుతున్నాయి. శుక్రవారం 44,230 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మూడు వారాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్ ఫ్యాక్టర్ అనేది దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. దేశంలో సగం కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rLlbsk
వణికిస్తున్న ఆర్ వాల్యూ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, అసలేంటీ ఆర్ వాల్యూ?
Related Posts:
టీఎస్ఆర్టీసీ సమ్మె గేమ్... విలీనం లేదంటున్న ప్రభుత్వం... వెనక్కి తగ్గమంటున్న కార్మికులుఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య డబుల్ గేమ్ నడుస్తోంది. సమ్మెపై ఇరువర్గాలు పట్టు విడుపు లేకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పైచే… Read More
మొదటి భార్యను మరిచిపోలేక.. రెండో భార్యతో కొట్లాట.. చివరకు రెండు ప్రాణాలు..!హైదరాబాద్ : మనస్పర్థలు మనుషుల మధ్య దూరం పెంచుతున్నాయి. భార్యాభర్తల మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో బంధాలు తెంచుకుంటున్నారు. ప్రాణ… Read More
జగన్కు సీబీఐ కేసుల భయం, ఢిల్లీలో అందుకే రాజీ..: పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలుప్రకాశం: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బుధవా… Read More
హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై కేసు నమోదు .. ఆ పని చేసినందుకేతెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రేపు తేలిపోతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయకేతనం ఎగురవే… Read More
రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: 192 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండికర్నాటకలోని రైల్ వీల్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్. టర్నర్, … Read More
0 comments:
Post a Comment