న్యూఢిల్లీ: దేశంలో గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు తాజాగా పెరుగుతున్నాయి. శుక్రవారం 44,230 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మూడు వారాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్ ఫ్యాక్టర్ అనేది దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. దేశంలో సగం కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rLlbsk
Friday, July 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment