తిరుపతి: ఆర్జిత సేవల కుంభకోణం కేసులో ఏడుగురు ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చర్యలు తీసుకుంది. ఆరుగురిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ శుక్రవారం ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి టీటీడీ సిఫారసు చేసింది. పలు ఆర్జిత సేవా టికెట్లను 30ఏళ్లకు విక్రయించినట్లు వస్తున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3C13sli
ఆన్లైన్ సేవా టికెట్ల స్కాం: ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఈవో ఆదేశాలు
Related Posts:
లంచం ఇవ్వొద్దు.. నెలన్నర ఓపిక పట్టండి.. రైతుల బాధలు తీరుస్తా : కేసీఆర్నల్గొండ : ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వాల్సిన పని లేదన్నారు సీఎం కేసీఆర్. నెలన్నర రోజులు ఓపిక పడితే రైతుల బాధలు తీర్చే బాధ్యతను తానే తీసుకుంటానన్నారు.… Read More
మోహన్ బాబు మొదటి టార్గెట్ లోకేష్ బాబే ... మంగళగిరిలో మోహన్ బాబు ప్రచారం అందుకేఏపీ మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా వైసీపీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీలో ముఖ్య నాయకులు ఎవరైనా ముందుగా మంగళగిరి నుండి ప్రచారం చెయ్యటానికి ఆస… Read More
సినినటి జయప్రదపై లైంగిక వేధింపులుసినినటి, బిజేపి నేత జయప్రదపై లైంగిక వేధింపులకు పాల్పడ్డని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని సంబల్ జిల్లా సమాజ్ వాది పార్టీ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ పై కేసు నమో… Read More
జాతీయ నేతలు గుంపుగా వచ్చినా : జగన్ సింగిల్ గానే : నగరి సభలో రోజా ఫైర్...!వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. నాటి ఎన్నికల్లో చేసిన తప్పు మరోసారి పునరా వృతం చేయవద్దని పిలుపునిచ్చారు. నాడు … Read More
చంద్రబాబు ఓటమికి దుర్గగుడిలో ఓక్కరోజు దీక్షచంద్రబాబు ఓటమి కోసం దీక్ష చేస్తామంటూన్నారు తెలంగాణ టీడీపీ నేతలు,అది కూడ ఆయన స్వంత రాష్ట్రమైన విజయవాడ దుర్గమ్మ చెంతన చేస్తారట, గతంలో ఆయన ఒటమికి తిరుపతి… Read More
0 comments:
Post a Comment