టీడీపీలో చంద్రబాబు, లోకేష్ తర్వాత వైసీపీ మండిపడే నేతల్లో మాజీ మంత్రి దేవినేని ఉమ ముందు వరుసలో ఉంటారు. గతంలో వైసీపీ విపక్షంలో ఉండగా చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరులశాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమను పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అవినీతి పేరుతో వైసీపీ టార్గెట్ చేసేది. దీనికి కౌంటర్ గా ఉమ ఎప్పుడూ వైఎస్ జగన్ పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V1YOD3
వైసీపీ సర్కార్ కు కొండపల్లిలో చిక్కిన ఉమ-పోలవరం, పట్టిసీమలో కుదరక-కక్షసాధింపేనా ?
Related Posts:
బీజేపీది నియంతృత్వ ధోరణి, హిట్లర్ అని శివసేన ఫైర్, హోటల్లో ఎమ్మెల్యేలతో ఆదిత్య థాకరే భేటీ..ఎముకలు కొరికే చలిలో కూడా మహారాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తోన్నాయి. నిమిష నిమిషానికి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీపై శివసేన నిప్పులు చెరిగి… Read More
మీరు కన్నుమూసేలోగా రామమందిరాన్ని చూస్తారు: ఆర్ఎస్ఎస్ చీఫ్ తో అడ్వొకేట్ పరాశరన్ భేటీముంబై: చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలవరించిన ప్రతిష్ఠాత్మక తీర్పుతో పాటు ప్రముఖంగా వినిపించ… Read More
జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్: నెలరోజుల్లో రెండోసారి..!శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో సమస్యాత్మక జిల్లాల్లో ఒకటైన బండీపొరలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘ… Read More
ఏపీ సీఎం-ఎల్వీ సుబ్రహ్మణ్యం! మధ్యలో శ్రీదేవి.. సీఎస్ ఆకస్మిక బదిలీకి అసలు కారణం అదేనా!అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎస్ బదిలీ వెనుక చోటుచేసుకున్న కీలక ఉదంతాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన సీఎస్ ఎల్వీ… Read More
ఒంగోలు ఘటనలో విస్తుపోయే నిజాలు, పెళ్లి పేరుతో నాటకం, రక్షణ ఇవ్వమని కోరి అడ్డంగా బుక్కయ్యారు..ఒంగోలులో జరిగిన పైశాచిక చర్యలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సాయి రమేశ్ రెడ్డి అలియాస్ సుమలత లీలల్లో జరిగిన దురాగతాలు బయటకొస్తున్నాయి. తన భర్… Read More
0 comments:
Post a Comment