కృష్ణా,గోదావరి నదులపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులు,విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నదీ యాజమాన్య బోర్డుల ఆధీనంలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతించగా... తెలంగాణ ప్రభుత్వం దీనిపై సమాలోచనలు జరుపుతోంది. శుక్రవారం(జులై 16) జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గెజిట్ నోటిఫికేషన్పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BcbkzV
Friday, July 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment