దేశ పరిపాలనకు సంబంధించి అతి కీలకమైన కేంద్ర కేబినెట్ లో మరో అతి ప్రధాన శాఖా గుజరాత్ కే దక్కింది. కరోనా విలయకాలంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా గుజరాత్ కు చెందిన మన్ సుఖ్ మాండవీయకు అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వ సారధి అయిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వంలో నంబర్ 2 అయిన కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qT8BGS
Wednesday, July 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment