కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ప్రధాని మోడీ. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కిషన్ రెడ్డికి మూడు శాఖలను అప్పగించారు. తనకు ఏ శాఖ ఇచ్చినా.. బాధ్యతగా పనిచేస్తానని కిషన్ రెడ్డి స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. సాంసృతిక శాఖను అప్పగించారు. దాంతోపాటు పర్యాటక శాఖ, నార్త్ ఈస్ట్రన్ రీజియన్ డెవలప్ మెంట్ బాధ్యతను కూడా కట్టబెట్టారు. కిషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xo35hL
Wednesday, July 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment