Friday, July 9, 2021

సాయిరెడ్డికి రఘురామ షాక్: స్పీకర్‌ను బెదిరించారంటూ రెబల్ ఫిర్యాదు -గతంలో వెంకయ్యను కూడా

దేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన తీరును మార్చుకోలేదు. వైసీపీ సర్కారు తీరును ఎండగడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రోజుకు రెండు మూడు లేఖలు రాస్తోన్న ఆయన.. తాజాగా వైసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని చిక్కుల్లోకి నెట్టేసే ప్రయత్నం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k1OGUB

0 comments:

Post a Comment