Friday, July 9, 2021

షర్మిల ప్రశ్నించిన మరునాడే కొలువుల ప్రకటన, బై ఎలక్షన్ ఫీటా..?

50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నీ విభాగాల్లో ఖాళీల ఆధారంగా కొలువుల అని చెప్పారు. ఇదీ నిజంగా కేసీఆర్ వేశారా.. లేదంటే మరే కారణం ఉందా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే నిన్న షర్మిల విమర్శలు గుప్పించారు. ఆ మరునాడే ఖాళీల భర్తీ అనే ప్రకటన రావడంతో సందేహాం కలుగుతుంది. కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k1yTVT

0 comments:

Post a Comment