న్యూఢిల్లీ: భిక్షాటన చేసేందుకు ఎవరూ ఇష్టపడరని, పేదరికమే ఆ పరిస్థితి కల్పిస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ మహమ్మారి వేళ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిసేధం విధించడం కుదరదని స్పష్టం చేసింది. యాచకులకు కరోనా వ్యాక్సిన్లు అందించడంతోపాటు పునరావాసం కల్పించాలని దాఖలైన పిటిషన్ను మంగళవారం విచారించింది. అంతేగాక, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zJ3s7m
యాచకులపై నిషేధం విధించలేం: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు, కీలక వ్యాఖ్యలు
Related Posts:
వైసీపీలో పండుగ వాతావరణం .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జోష్ లో జగన్ పార్టీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేస్తుందని దాదాపు చాలా జాతీయ సర్వేల ఫలితాలు తేల్చేశాయ… Read More
టెన్షన్ పోల్స్ : ఏపీలో చంద్రబాబుదే అధికారం... లోక్సభలో జగన్దే పైచేయిఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని పలు సర్వేలు చెబుతుంటే... లోక్సభ సీట్లలో మాత్రం జగ… Read More
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ అంతరం.. ఆ మూడు రాష్ట్రాల లెక్కలపై అయోమయంఢిల్లీ : కేంద్రంలో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 272సీట్లు సాధించడం కూటమికి నల్లేరుమీద … Read More
టీడీపీకి 110 సీట్ల పైమాటే : రేపు ఢిల్లీలో అఖిలపక్ష ధర్నా: చంద్రబాబు ధీమా లగడపాటేనా..!ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడి పట్టుకోవటంలో విఫలమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని ధీమా వ… Read More
ఈశాన్యంలో కమల వికాసం... అసోంలో మెజార్టీ స్థానాలు బీజేపీవేనంటున్న ఎగ్జిట్ పోల్స్సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలాన్న… Read More
0 comments:
Post a Comment