Monday, July 26, 2021

పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చినా.. అదనంగా నిధులు ఇవ్వలేం: తేల్చేసిన కేంద్రం

న్యూఢిల్లీ/అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినప్పటికీ 2014 ఏప్రిల్ నాటి వ్యవయమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. హెడ్ వర్క్స్ డిజైన్ల మార్పుతో పోలవరం ఖర్చు రూ. 5535 నుంచి రూ. 719 కోట్లకు పెరిగిందని ఏపీ తమ దృష్టికి తీసుకొచ్చిందని తెలిపింది. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zCzXEb

Related Posts:

0 comments:

Post a Comment