న్యూఢిల్లీ/అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినప్పటికీ 2014 ఏప్రిల్ నాటి వ్యవయమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. హెడ్ వర్క్స్ డిజైన్ల మార్పుతో పోలవరం ఖర్చు రూ. 5535 నుంచి రూ. 719 కోట్లకు పెరిగిందని ఏపీ తమ దృష్టికి తీసుకొచ్చిందని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zCzXEb
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చినా.. అదనంగా నిధులు ఇవ్వలేం: తేల్చేసిన కేంద్రం
Related Posts:
అంబాని కొడుకు పెళ్లితో ఢీ: 40 ఎకరాల్లో కర్ణాటక మంత్రి కుమార్తె పెళ్లిబెంగళూరు/ ముంబై/ బళ్లారి: పేదలు వారి స్థోమతను బట్టి సాంప్రధాయబద్దంగా వివాహాలు చేస్తారు. అయితే శ్రీమంతులు ఆడంబరాల కోసం వారి కుటుంబ సభ్యుల వివాహాలు చేస్… Read More
ఢిల్లీ అల్లర్లు : పెళ్లి కావాల్సిన ఆ జవాన్ ఇల్లు తగలబడింది.. మానవత్వం చాటుకున్న బీఎస్ఎఫ్..ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి కాస్లో అల్లరిమూకలు తగలబెట్టిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మహమ్మద్ అనీస్(29) ఇంటిని తాము పునర్నిర్మిస్తామని బీఎస్ఎఫ్ శనివారం ప్రకటిం… Read More
20 ఏళ్ల నిర్బంధం.. 9 మంది పిల్లలకు తల్లి... సవతి కూతురికి ప్రత్యక్ష నరకం..మైనర్ అయిన తన సవతి కూతురిని కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని 9మంది పిల్లలకు తల్లిని చేసిన హెన్రీ మైకెల్ పియెట్(65) అనే వ్యక్తి… Read More
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్: విచారణకు రంగంలోకి దిగిన సిట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో సిట్ రంగంలోకి దిగింది . సీఆర్డీఏ రీజియన్ లో భూలా… Read More
వీడియో వైరల్ : లోహ విహంగంలో శాంతి కపోతం...విమానంలో హల్చల్ చేసిన ప్రత్యేక అతిథిఅహ్మదాబాద్ : సోషల్ మీడియా విస్తరించడంతో ఏ చిన్న ఆసక్తికర ఘటన జరిగినా వెంటనే దావనంలా పాకిపోతోంది. ఈ మధ్య విమానాల్లో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.… Read More
0 comments:
Post a Comment