న్యూఢిల్లీ/అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినప్పటికీ 2014 ఏప్రిల్ నాటి వ్యవయమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. హెడ్ వర్క్స్ డిజైన్ల మార్పుతో పోలవరం ఖర్చు రూ. 5535 నుంచి రూ. 719 కోట్లకు పెరిగిందని ఏపీ తమ దృష్టికి తీసుకొచ్చిందని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zCzXEb
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చినా.. అదనంగా నిధులు ఇవ్వలేం: తేల్చేసిన కేంద్రం
Related Posts:
స్టేటస్ కో: అమరావతి ఎక్కడికీ తరలిపోదు: చేయాల్సిందంతా చేస్తున్నాం: కేశినేని నాని..!అమరావతి: రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుడు కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన అన్ని చర్యలన… Read More
YSRCP అశ్లీల భాషా పాఠశాల .. ప్రిన్సిపాల్ రోజా, హెచ్ఓడి గా కొడాలి నాని : గోరంట్ల సెటైర్లుతెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు .సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై ఆయన వేసిన సెటైర్లు ఇప్పుడు ఏపీలో చర్చనీయ… Read More
చేయకూడని తప్పు చేశా.. : సూసైడ్ నోట్లో అట్లాస్ యజమాని భార్యప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నటాషా ఆత్మహ… Read More
ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ ఓటు షేరును పెంచుకుని బీజేపీ నెత్తిన పాలు పోస్తుందా..?ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు ఆసక్తిని రేకిస్తున్నాయి. అక్కడ త్రిముఖ పోటీ నెలకొనడంతో దేశం ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. వరుస పరాజయాలు బీజేపీని వెంటాడుత… Read More
జగన్ దెబ్బకు గ్యాలరీలో పడ్డ చంద్రబాబు: వైఎస్ భిక్ష వల్లే లోకేష్ మంత్రి అయ్యాడు?: చెలరేగిన కొడాలిఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ, మాజీమంత్రి నారా లోకేష్పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెలరేగిపోయ… Read More
0 comments:
Post a Comment