ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వరం పెంచారు. రాజకీయాల్లోకి వస్తా అంటూనే విమర్శలు సంధిస్తున్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్గా కామెంట్స్ చేయడం పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు దారితీసింది. దళిత సీఎం అంటూ మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రవీణ్ కుమార్పై కరీంనగర్లో కేసు నమోదు కాగా.. దానిపై కూడా స్పందించారు. తనపై కేసు పెట్టినంత మాత్రానా భయపడబోనని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zpAskW
Friday, July 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment