కరోనా వైరస్ జీవితాలను చిన్నా భిన్నం చేసింది. ఇక విద్యార్థుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. పాఠాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సంబంధించి కీలక విషయం తెలిసింది. 2020-21 అకడమిక్ ఇయర్కు సంబంధించి దాదాపు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాల వైపు వెళ్లారు. ఇందుకు కారణం సరయిన ఉపాధి.. లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్లో అంతో ఇంతో ఫీజు కట్టలేని పరిస్థితి నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQB77n
అనూహ్యం: సర్కార్ బడికి 2 లక్షల మంది విద్యార్థులు.. డ్రాఫవుట్స్ లెక్క ఇదీ..
Related Posts:
ఏపీ ఫలితం చెప్పేసిన లగడపాటి ! టీడీపీ ధీమాకు ఆయన జోస్యమే కారణమా?ఆంధ్ర ఆక్టోపస్ మరోసారి నోరు విప్పారు. ఏపి ఎన్నికల ఫలితాల పైన చెప్పకనే చెప్పేసారు. తెలంగాణ ఎన్నికల పైన తన జ్యోస్యం ఎందుకు విఫలమైందో కూడా చెబు… Read More
ఆకాశం బద్దలైనా పోటీ నుంచి తప్పుకోం..! మోదీ పై పోటీ చేస్తున్న రైతుల పట్టుదల..!!వారణాసి/హైదరాబాద్ : నిజామాబాద్ మొండికేస్తున్నారు. భూమ్యాకాశాలు ఏకమైనా తమ పోరాటం ఆగదని భీష్మించుకున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం, పసుపు బోర్డున… Read More
రాహుల్ గాంధీ అంత పనిచేశాడా...కేజ్రీవాల్ ఎందుకు నిప్పులు చెరిగారు..?ఢిల్లీ: దేశంలో ఎలాగైనా సరే మోడీ షా ద్వయంకు బ్రేక్ వేయాలి. అంటే ఏమి చేయాలి... ఒక్కటే మార్గం. విపక్షాలు అన్ని ఒక తాటిపైకి రావాలి. అందరూ కలిసి పోటీ చేయాల… Read More
మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ : ఊపిరొదిలిన 20కిపైగా మంది ..హైదరాబాద్ : ఇంటర్ రిజల్ట్స్ మంటలు విద్యాకుసుమలా ఊపిరితీస్తున్నాయి. బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల మరణానికి దారితీస్తోంది. ఫలితాలు రీ వాల్యుయేషన్ చేస్త… Read More
యూపీలో దారుణం: తన ప్రియుడిని చంపేందుకు కూతురి ప్రియుడి సహకారం తీసుకున్న మహిళమీరట్: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తన కూతురును పదిమందిలో అవమాన పరుస్తున్నాడని చెప్పి అక్రమసంబంధం నెరిపిన వ్యక్తిని హతమార్చింది ఓ తల్లి. ఇం… Read More
0 comments:
Post a Comment