న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి భారీగా తగ్గింది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ కేసులు నమోదవుతోన్నాయి. డెల్టా ప్లస్, కప్పా వేరియంట్లు కొంత ఆందోళనకరంగా మారినప్పటికీ.. వాటి పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. కరోనా తీవ్రత సద్దుమణిగుతోన్నప్పటికీ- మహారాష్ట్ర,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yHbfSP
ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మళ్లీ మొదటికి: కొత్తగా 41 వేల కేసులు: వీకెండ్ లాక్డౌన్
Related Posts:
జూ.ఎన్టీఆర్ జూలు విధించాల్సిన టైం వచ్చింది.!పార్టీని నిలబెట్టే సత్తా యంగ్ టైగర్ దే అంటున్న శ్రేణులు.2019 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్షరాలా 23 సీట్లు గెలుచుకుంది. వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా అదే 23 కావడం యాదృచ్ఛికం. జన్మ… Read More
గుర్తుకొస్తున్నాయి..ఎక్కడైతే అరెస్టయ్యడో అక్కడే సీఎంగా జగన్ : అక్కడే భారతికి నాడు అవమానం..హైదరాబాద్ : కాలం ఎప్పుడూ ఒకే లాగ ఉండదు. 2012 మే 26. రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుష్ గెస్ట్ హౌస్. సీబీఐ అధికారులు విచారణ పేరుతో పిలిపించి..జగన… Read More
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎంపిక, రాజ్యాంగానికి ప్రణమిల్లిన నమో ( వీడియో)న్యూఢిల్లీ : ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్డీఏ నేతగా భాగస్వామ పక్షాలు ఎన్నుకున్నాయి. మోడీ… Read More
అబలలు కాదు.. సబలలు..! ఎన్నికల్లో విజయభేరి మోగించిన నారీమణులు వీరే..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత నారీ లోకం మరో సారి సబలలుగా నిరూపించుకుంది. వంట గదుల్లోనే కాదు చట్ట సభల్లో కూడా సత్తా చాటుతామని నిరూపించారు. లోక్సభ ఎన్నిక… Read More
జగన్కు కేసీఆర్ గ్రాండ్ వెల్కం : ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు : గవర్నర్తో సుదీర్ఘ భేటీఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తొలి సారి జగన్ హైదరాబాద్ వచ్చారు. తొలుత గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయనతో సుదీర్ఘ సమావేశం జ… Read More
0 comments:
Post a Comment