దక్షిణ పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇందులో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్ లోని ఘోట్కీ రేతి, ధహర్కి రైల్వే స్టేషన్ మధ్య సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ - మిల్లట్ ఎక్స్ప్రెస్ ఒకదానికొకటి ఢీ కొనడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34U5PXD
Pakistan Train Accident: ఎదురెదురుగా రెండు రైళ్ల ఢీ- 30 మంది మృతి
Related Posts:
పార్క్ హయత్ నిమ్మగడ్డ రహస్య భేటీ వెనుక పెద్ద కుట్ర .. వెనుక ఉంది చంద్రబాబే : వైసీపీ మంత్రులుఏపీ రాజకీయాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి,కామినేని శ్రీనివాసులు పార్క్ హయత్ హోటల్ వేదికగా రహస్య భేటీ కావడం, ఇక ఆ వీడియోలు సోషల్… Read More
నిమ్మగడ్డ అరెస్టుకు వైసీపీ డిమాండ్.. జగన్ సర్కారు సుమోటోగా.. కమలవనంలో పచ్చ పుష్పాలన్న అంబటి..‘పార్క్ హయత్ లీక్స్' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టే విషయమై సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయపోరా… Read More
పాకిస్థానీ చేతిలో భారతీయ దంపతుల దారుణ హత్య: నిందితుడి అరెస్ట్షార్జా: దుబాయ్లో భారతీయ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడు ఓ పాకిస్థానీ కావడం గమనార్హం. జూన్ 18న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెల… Read More
డిగ్రీ పాసయ్యారా.. అయితే SBIలో మీకోసం ఉద్యోగాలు రెడీ..!స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 446 ఎస్సీఓ, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుం… Read More
ఏపీలో నకిలీ సింజెటా మందుల స్కాం - ఛేదించిన బెజవాడ పోలీసులు- 4.5 కోట్ల నకిలీ స్టాక్ స్వాధీనంఏపీలో భారీ స్ధాయిలో నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సాగుతున్న ఈ భారీ రాక… Read More
0 comments:
Post a Comment