దక్షిణ పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇందులో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్ లోని ఘోట్కీ రేతి, ధహర్కి రైల్వే స్టేషన్ మధ్య సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ - మిల్లట్ ఎక్స్ప్రెస్ ఒకదానికొకటి ఢీ కొనడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34U5PXD
Pakistan Train Accident: ఎదురెదురుగా రెండు రైళ్ల ఢీ- 30 మంది మృతి
Related Posts:
టార్గెట్ 2049... చైనా మిలటరీ స్ట్రాటజీ ఇదే... పాకిస్తాన్తో దోస్తీ,కీలక విషయాలు బహిర్గతం...చైనా తమ సైనిక కార్యకలాపాలు(మిలటరీ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్) నిర్వహణ కోసం తమ చిరకాల మిత్రుడు పాకిస్తాన్తో దోస్తీ కట్టినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడిం… Read More
షాకింగ్:తమ్ముడి కూతురిపై పలుమార్లు అత్యాచారం - హైదరాబాద్లో దారుణం -నిందితుడు ప్రముఖ డాక్టర్బయటివాళ్ల నుంచే కాదు.. సొంత మనుషుల నుంచి కూడా ఆడపిల్లకు భద్రత కరువైన వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది. పెదనాన్న స్థానంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపా… Read More
కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మిగతా కీలక అంశాలపైనా వివరణదేశంలో అధ్యక్ష తరహా పాలన, జాతీయ పార్టీలు మాత్రమే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనల మార్పు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, దానికి పోటీగా బీజేపీ, కాంగ… Read More
అర్బన్ ఫారెస్ట్ పార్క్ను దత్తత తీసుకున్న హీరో ప్రభాస్... భారీ విరాళం...హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న అర్బన్ ఫారెస్ట్ పార్కును టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. 1650 ఎకరాల విస్తీర్ణంల… Read More
చైనా నుంచి 2 సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్లు: ట్రేడ్ ఫెయిర్లో ప్రదర్శన, 300 మిలియన్ డోసులుబీజింగ్: ప్రపంచంపైకి కరోనా మహమ్మారిని వదిలి ప్రజలందర్నీ భయాందోళనలకు గురిచేసిన చైనా ఇప్పుడు.. కొవిడ్ 19కి వ్యాక్సిన్ తెచ్చామంటూ ప్రకటించింది. తొలిసారి … Read More
0 comments:
Post a Comment