న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గుదల కనిపించింది. తాజా కేసులు లక్షకు దిగిరావడం గమనార్హం. సుమారు రెండు నెలల తర్వాత ఇదే కనిష్టం. దేశంలో రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. 94శాతానికి చేరింది. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fTm9y9
Sunday, June 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment