న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గుదల కనిపించింది. తాజా కేసులు లక్షకు దిగిరావడం గమనార్హం. సుమారు రెండు నెలల తర్వాత ఇదే కనిష్టం. దేశంలో రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. 94శాతానికి చేరింది. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fTm9y9
India Corona Cases Today: లక్షకు దిగొచ్చిన కొత్త కేసులు, 2 నెలల కనిష్టం: 15లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
Related Posts:
టార్గెట్ జగన్ వయా జనసేన, జేడీ? చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలుపోలింగ్ తేదీ సమీపిస్తన్న కొద్దీ టిడిపి అధినేత చంద్రబాబు విపక్షాల పై దాడి తీవ్రతరం చేసారు. జగన్ పై తీవ్ర స్థాయి లో ఆరోపణలు చేస్తున్న చంద్రబా… Read More
ఐడీబీఐ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఐడీబీఐ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 40 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర… Read More
మంత్రి నారాయణ సంస్థల పై ఐటి దాడులు..!? ఎన్నికల వేళ టిడిపిలో కలవరం..!!ఒకవైపు ముఖ్యమంత్రి..టిడిపి నేతలు నాలుగు రోజుల్లో ఏపి లోని టిడిపి నేతల పై ఐటి దాడులు జరుగుతాయని చెబుత న్నారు. సరిగ్గా ఇదే సమయంలో టిడిపిలో ఆర్ద… Read More
ఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్కు అద్వానీ దూరంఆయన రాజకీయ దురందరుడు... పక్కా కాషాయవాది... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత... భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు... రాజకీయ భీష్ముడని కూడా అంటారు..… Read More
ఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాహైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకూ విడుదలైంది. మజ్లిస్ పోటీ చేసే హైదరాబాద్ మినహా 16 స్థానాల్లో పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల … Read More
0 comments:
Post a Comment