జమ్మూకశ్మీర్లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం(జూన్ 24) జరగనున్న సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ సమావేశానికి జమ్మూకశ్మీర్లోని వివిధ పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరుకానున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ,ఫరూఖ్ అబ్దుల్లా,గుప్కార్ కూటమిలోని పలు పార్టీలకు చెందిన నేతలు,కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ తదితరులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UxVwGX
Jammu Kashmir : నేడే ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం-అందరి దృష్టి అటు వైపే...
Related Posts:
యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలుఅమేథి : పార్లమెంటరీ ఐదో విడత ఎన్నికలు పలుచోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో.. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం… Read More
నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు.. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో జనం విలవిల..తెలుగు రాష్ట్రాలపై భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాయి. భగభగమండే ఎండలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతు… Read More
స్థానిక సంస్థల పోరు ...బ్యాలెట్ పోరుపై సర్వత్రా ఉత్కంఠతెలంగాణా రాష్ట్రంలో వరుస ఎన్నికల పండుగ కొనసాగుతుంది .తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మొదలైంది. నేడు తొలివిడత పోలింగ్ జరుగుతోంది. తెల… Read More
యువ ఓటర్లు పోటెత్తాలని మోడీ పిలుపు.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు...సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. అక్కడక్కడా స్వల్ప అవాంతరాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవ… Read More
ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్కల్వకుర్తి : తెలంగాణలో పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్నాళ్ల నుంచి నిశబ్ధంగా ఉంటున్న మావోయిస్టులు తిరిగి ఉనికి చాటుకుంటుండటం చర్చానీ… Read More
0 comments:
Post a Comment