గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరంలో యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఒకరు బుధవారం(జూన్ 23) తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద కనిపించినట్లు తెలుస్తోంది. స్థానికులు నిందితుడిని గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో అతను పారిపోయినట్లు సమాచారం. అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఎక్కి అతను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZ2O66
Wednesday, June 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment