గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరంలో యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఒకరు బుధవారం(జూన్ 23) తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద కనిపించినట్లు తెలుస్తోంది. స్థానికులు నిందితుడిని గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో అతను పారిపోయినట్లు సమాచారం. అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఎక్కి అతను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZ2O66
తాడేపల్లి గ్యాంగ్ రేప్ : రైల్వే ట్రాక్పై కనిపించిన నిందితుడు... అంతలోనే మాయం...
Related Posts:
టీడీపీ నేతలపై దాడులు సరి కాదు .. వ్యక్తిగతంగా జగన్ కు సహకరిస్తా ..టీడీపీ మాజీమంత్రి డొక్కావైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ … Read More
ఆ రెండు స్థానాలపై కిరికిరి.. న్యాయపోరాటానికి వైసీపీ రెడీఅమరావతి : వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ రెండు చ… Read More
నేడు వారణాశిలో మోదీ 5 కిలోమీటర్ల విజయోత్సవ ర్యాలీ .. భారీ ఏర్పాట్లులోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి రెండోసారి ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాశిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇవాళ ఆ నియోజకవర… Read More
తిరుమల శ్రీవారి సేవలో కేసీఆర్తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో … Read More
తెలుగు రాష్ట్ర్రాల బంధం... జగన్ ,కేసీఆర్లు ఓకే ఫ్లైట్లో ఢిల్లీకి..మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు కలిసి వెళ్లనున్నారు. ఈనెల 30న మధ్యహ్నాం 12.23కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస… Read More
0 comments:
Post a Comment