భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో నూతన ఎన్నికల కమిషనర్ గా అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కేడర్, 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే, ఉత్తరప్రదేశ్ లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. సీఎం యోగికి చాలా ఇష్టుడైన అధికారిగా పాండేకు పేరుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తోపాటు ఇద్దరు ఎలక్షన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34WGLPU
నూతన ఎన్నికల కమిషనర్గా అనూప్ చంద్ర పాండే నియామకం -యూపీ కేడర్ ఐఏఎస్, బీజేపీకి ఇష్టుడు
Related Posts:
1381 కిలోల బంగారం విషయంలో టీటీడీ వైఖరిపై మీ కామెంట్ చెప్పండిటీటీడీ బంగారం తరలింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 1381 కిలోల బంగారాన్ని అవసరమైన డాక్యుమెంట్లు లేకుండానే తరలించడం అ… Read More
కాంగ్రెస్ నుండి 12 వికెట్లు డౌన్ .. 13వ వికెట్ జగ్గా రెడ్డా ? పైలట్ రోహిత్ రెడ్డా ?తెలంగాణా శానససభలో కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదాను లేకుండా చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున… Read More
నిజామాబాద్ రైతులపై చర్చ .. మోడీపై నామినేషన్ వేసేందుకు నేడు వారణాసికి వెళ్లనున్న 50మంది రైతులునిజామాబాద్ రైతులు మరోమారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి తెలంగాణా ముఖ్యమంత్రి క… Read More
ప్రియాంక వారణాసి ఫైట్పై తొలగని సస్పెన్స్! 50-50 ఛాన్స్ అంటున్న పార్టీ కేడర్!ఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అనే అం… Read More
ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికే… Read More
0 comments:
Post a Comment