భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో నూతన ఎన్నికల కమిషనర్ గా అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కేడర్, 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే, ఉత్తరప్రదేశ్ లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. సీఎం యోగికి చాలా ఇష్టుడైన అధికారిగా పాండేకు పేరుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తోపాటు ఇద్దరు ఎలక్షన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34WGLPU
నూతన ఎన్నికల కమిషనర్గా అనూప్ చంద్ర పాండే నియామకం -యూపీ కేడర్ ఐఏఎస్, బీజేపీకి ఇష్టుడు
Related Posts:
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్... దేశంలో నేటి నుంచి మూడో విడత... తెలుసుకోవాల్సిన విషయాలివే...దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురువారం(ఏప్రిల్ 1) నుంచి ప్రారంభం కానుంది. మూడో దశలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరి… Read More
రాసలీలల సీడీ: మొదటిసారి అక్కడే... పలుమార్లు లైంగిక దాడి... సిట్ విచారణలో యువతి కీలక విషయాలుకర్ణాటకలో సంచలనం రేపుతోన్న రాసలీలల సీడీ కేసులో ఎట్టకేలకు బాధిత యువతి అజ్ఞాతం వీడిన సంగతి తెలిసిందే. మంగళవారం (మార్చి 30) బెంగళూరులోని మెజిస్ట్రేట్లో … Read More
Wife: భర్త కళ్ల ముందే కొత్త పెళ్లికూతురు గ్యాంగ్ రేప్, గంట సేపు వీడియో తీసి, బంగారు లూటీ!,ఆగ్రా/ ముంబాయి: కొత్త పెళ్లి కూతురి మీద కన్ను వేసిన కామాంధులు ఆమె జీవితం నాశనం చెయ్యడానికి డిసైడ్ అయ్యారు. భర్తతో కలిసి బైక్ లో పుట్టింటిలో హోలీ సంబర… Read More
కడప స్టీల్పై లిబర్టీ హ్యాండ్సప్- జగన్ సర్కార్ యూటర్న్-కొత్త పార్ట్నర్స్ వేటఏపీలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కడప స్టీల్ ప్లాంట్కు ఆదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం నుంచి తక్… Read More
ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం మరో క్లారిటీ- అంతా వారి చేతుల్లోనే-ఆర్టీఐకి జవాబుఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే మూడు రాజధానుల పిటి… Read More
0 comments:
Post a Comment