న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు ట్రీట్మెంట్ అందజేస్తోన్న మలయాళీ నర్సులు వారి మాతృభాషలో మాట్లాడకూడదంటూ జారీ చేసిన సర్కులర్ను దేశ రాజధానిలోని గోవింద్ వల్లభ్పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెనక్కి తీసుకుంది. ఆ సర్కులర్ తమకు తెలియకుండా జారీ అయినట్లు ఆ ఇన్స్టిట్యూట్ పరిపాలన విభాగం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uTml4D
Saturday, June 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment