అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ఓ జంట(త్వరలో వివాహం చేసుకోబోతున్నారు)పై దుండగులు దాడి చేశారు. యువకుడ్ని కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం సీఎం అధికార నివాసానికి కిలోమీటరున్నర దూరంలోనే జరగడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wLF3wS
Sunday, June 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment