వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం జగన్ కు లేఖలు కొనసాగుతున్నాయి. తాజా గా రాసిన లేఖలో రఘురామ రాజు ముఖ్యమంత్రికి మండలిలో పూర్తి మెజార్టీ సాధించినందుకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో 2020, జనవరి 27న మూడు బిల్లుల తిరస్కరణ కారణంగా మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zG0DVn
Sunday, June 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment