కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ నిబంధనలకు అనుగుణంగా భారత్లో ట్విట్టర్ నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చతుర్ తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఆ పదవి ఖాళీ అయినట్లయింది. నిబంధనల ప్రకారం.. ఆ పదవి ఖాళీగా ఉండేందుకు వీలు లేదు. దీనిపై స్పందించడానికి ట్విట్టర్ నిరాకరించింది. ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hf5ggX
ట్విట్టర్-కేంద్రం మంటలు: వైదొలిగిన ట్విటర్ గ్రీవెన్స్ అధికారి!
Related Posts:
తొందరేం లేదు.!ఎంత ఆలస్యమైతే అంత మంచిది.!పిసీసీ పదవిపై రేవంత్ రెడ్డి స్పందన..!హైదరాబాద్ : తెలంగాణ పీసిసి అధ్యక్ష పదవి ప్రకటన యాక్షన్, థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రోజుకో ఊహాగానంతో కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. ఆశావహులు కొ… Read More
హైదరాబాద్: మహిళ దారుణ హత్య: పెట్రోల్ పోసి నిప్పంటించారుహైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలోని ఎన్ఎండీసీ సర్కిల్ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించ… Read More
జగన్తో పీకే భేటీ-విగ్రహాల రాజకీయానికి కౌంటర్, తిరుపతిపై చర్చ-అంతా సీక్రెట్గాఏపీలో విగ్రహాల రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడంతో తన ప్రమేయం లేకపోయినా ప్రభుత్వం విమర్శలు ఎదుర… Read More
అమెరికాలో హింస: మరో పోలీస్ మృతి -క్యాపిటల్ భవంతి ఘటనపై కొనసాగుతోన్న రాజీనామాలుఅగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తలెత్తిన రాజకీయ వివాదం కాస్తా ఆ దేశ పార్లమెంట్ భవనమైన క్యాపిటల్ బిల్డింగ్ పై దాడితో హింసాత్మక మలుపు తిరిగడం, ట్… Read More
గోమూత్రం,పేడతో తయారుచేసిన సబ్బులు,శాంపూలే వాడండి... మంత్రి విజ్ఞప్తి...కర్ణాటక ప్రజలు ఆవు మూత్రం,పేడతో చేసిన సబ్బులు,శాంపూలు,అగర్బత్తీలు వాడాలని ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా గోరక… Read More
0 comments:
Post a Comment