Sunday, June 27, 2021

ట్విట్టర్-కేంద్రం మంటలు: వైదొలిగిన ట్విటర్‌ గ్రీవెన్స్‌ అధికారి!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్‌ నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో ట్విట్టర్‌ నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ధర్మేంద్ర చతుర్‌ తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఆ పదవి ఖాళీ అయినట్లయింది. నిబంధనల ప్రకారం.. ఆ పదవి ఖాళీగా ఉండేందుకు వీలు లేదు. దీనిపై స్పందించడానికి ట్విట్టర్‌ నిరాకరించింది. ట్విట్టర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య గత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hf5ggX

Related Posts:

0 comments:

Post a Comment