కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ నిబంధనలకు అనుగుణంగా భారత్లో ట్విట్టర్ నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చతుర్ తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఆ పదవి ఖాళీ అయినట్లయింది. నిబంధనల ప్రకారం.. ఆ పదవి ఖాళీగా ఉండేందుకు వీలు లేదు. దీనిపై స్పందించడానికి ట్విట్టర్ నిరాకరించింది. ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hf5ggX
ట్విట్టర్-కేంద్రం మంటలు: వైదొలిగిన ట్విటర్ గ్రీవెన్స్ అధికారి!
Related Posts:
జమ్ము కశ్మీర్లో పంచాయితీ ఎన్నికలు...రెండు రోజుల్లో నోటిఫికేషన్జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్దణకు ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతంగా మారనున్న నేపథ్యంలోనే… Read More
నకిలీ స్విగ్గి కాల్సెంటర్తో రూ.100000 మోస పోయిన మహిళసైబర్ నేరాగాళ్ల మాయలో పడి బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన బ్యాంకు ఖాతా నుండి సుమారు లక్ష రూపాయలను పొగొట్టుకుంది. ఇటివల సైబర్ నేరగాళ్లు ఎస్సీఈవోను కూడ వాడు… Read More
మంత్రి పదవి రాలేదు.. ఎమ్మెల్యే అలక.. కేసీఆర్ ఎదుట అసంతృప్తి..!హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్లో అసంతృప్తి సెగ రాజేస్తోంది. సీనియర్లను కాదని జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని కొందరు అంటుంటే.. తమకు… Read More
భయోత్పాతం సృష్టిస్తున్నారు, మూడేళ్లే: చంద్రబాబు సంచలనం, టీడీపీ శిబిరం వద్ద భారీగా పోలీసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జర… Read More
ఏపీలో ప్రజల అంచనాలను జగన్ సర్కార్ అందుకోలేకపోయింది : మురళీధరరావువిశాఖపట్టణం : ఏపీలో జగన్ సర్కార్ విఫలమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు. రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు బ్రహారథం … Read More
0 comments:
Post a Comment