కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ నిబంధనలకు అనుగుణంగా భారత్లో ట్విట్టర్ నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చతుర్ తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఆ పదవి ఖాళీ అయినట్లయింది. నిబంధనల ప్రకారం.. ఆ పదవి ఖాళీగా ఉండేందుకు వీలు లేదు. దీనిపై స్పందించడానికి ట్విట్టర్ నిరాకరించింది. ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hf5ggX
Sunday, June 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment