వీకెండ్ రోజున బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. పొద్దుపోయాక ఢాకా పేలుడు జరిగింది. మొగ్ బజార్ వైర్ లేస్ గేట్ పేలుళ్లతో భీతిల్లింది. ఆదివారం రాత్రి 8 గంటలకు పేలుళ్లు జరిగాయి. దీంతో ప్రాణ నష్టం జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ముగ్గురు చనిపోయారు. 40 మంది వరకు గాయపడ్డారు. పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A3rPh9
బంగ్లాదేశ్లో పేలుళ్లు.. 3 మృతి.. 40 మందికి గాయాలు
Related Posts:
బెంగళూరు హింస: సెక్షన్ 144 పొడగింపు - ఇప్పటిదాకా 52 కేసులు, 264 అరెస్టులు - బీజేపీపై డీకే ఫైర్వారం రోజులు గడిచినా హింసాత్మక ఘటనల ప్రభావం నుంచి బెంగళూరు ఇంకా తేరుకోలేదు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో సెక్షన్ 144 పొడిగిస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర… Read More
కేసీఆర్ మూఢనమ్మకాలతో క్రిమినల్ చర్యలు, దోషులుగా నిలబెడతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డిహైదరాబాద్: సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా మరణా… Read More
అట్రాసిటీ కేసు: పోలీసు కస్టడీలోకి జేసీ ప్రభాకర్ రెడ్డిఅనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. తాడిపత్రికి సమీపంలోని జమ్ములద… Read More
అడ్డొస్తే రామ్ పోతినేనిపై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం ఘటనపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో మాజీ ఎంపీ రాయపాటి సాంశివరావు కో… Read More
కేటీఆర్ను సీఎం చేయాలి.. మొన్న మంత్రివర్గ సమావేశం, నేడు బోధన్ ఎమ్మెల్యే కామెంట్స్కేసీఆర్ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు.. దీనిపై గతకొంతకాలంగా చర్చ జరుగుతోంది. కానీ పార్టీ, నేతలు మాత్రం మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారని చెబుతూ వస్తోన్నా… Read More
0 comments:
Post a Comment