వీకెండ్ రోజున బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. పొద్దుపోయాక ఢాకా పేలుడు జరిగింది. మొగ్ బజార్ వైర్ లేస్ గేట్ పేలుళ్లతో భీతిల్లింది. ఆదివారం రాత్రి 8 గంటలకు పేలుళ్లు జరిగాయి. దీంతో ప్రాణ నష్టం జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ముగ్గురు చనిపోయారు. 40 మంది వరకు గాయపడ్డారు. పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A3rPh9
బంగ్లాదేశ్లో పేలుళ్లు.. 3 మృతి.. 40 మందికి గాయాలు
Related Posts:
మమతా బెనర్జీకి మరో షాక్: టీఎంసీకి మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా రాజీనామాకోల్కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా,… Read More
t pcc chief race:ఏబీవీపీ నుంచి కాంగ్రెస్లో చేరేవరకు: రేవంత్ రెడ్డి అంతరంగం..కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పోస్ట్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఈ లోపు రకరకాల రూమర్లు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే పీసీసీ రేసులో ముందువ… Read More
కోవిడ్ 19 హాట్స్పాట్గా మారిన మరో లగ్జరీ హోటల్: 20 ఉద్యోగులకు కరోనా పాజిటివ్చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని లగ్జరీ హోటళ్లు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ లగ్జరీ హోటళ్లోని 85 మందికి కరోనా సోకిన… Read More
అది జరిగే దాకా మేం ఇళ్లకు వెళ్లం -అగ్రి చట్టాలపై పోరు ఉధృతం -7దశ చర్చల్లో సర్కారు కాఠిన్యం''రైతును ఆగం పట్టించే, కార్పోరేట్లకు మేలు చేసే వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేదాకా మేం మా ఇళ్లకు వెళ్లబోము. (జబ్ తక్ కానూన… Read More
రామతీర్థం: జగన్ సర్కారు కీలక నిర్ణయం -విగ్రహ పున:ప్రతిష్ట -నెలలో ఆలయ ఆధునీకరణ -దర్యాప్తు సీఐడీకిదేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామతీర్థం ఆలయ విధ్వంసం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన మూడు రోజులుగా రాజకీయ ప్రకంపనలకు కారణమవుత… Read More
0 comments:
Post a Comment