Sunday, June 27, 2021

బంగ్లాదేశ్‌లో పేలుళ్లు.. 3 మృతి.. 40 మందికి గాయాలు

వీకెండ్ రోజున బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. పొద్దుపోయాక ఢాకా పేలుడు జరిగింది. మొగ్ బజార్ వైర్ లేస్ గేట్ పేలుళ్లతో భీతిల్లింది. ఆదివారం రాత్రి 8 గంటలకు పేలుళ్లు జరిగాయి. దీంతో ప్రాణ నష్టం జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ముగ్గురు చనిపోయారు. 40 మంది వరకు గాయపడ్డారు. పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A3rPh9

Related Posts:

0 comments:

Post a Comment