కరోనా వ్యాక్సినేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై 18 ఏళ్లు నిండిన వారు కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి నేరుగా డోసులు పొందవచ్చని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇది తప్పనిసరి నిబంధనేమీ కాదని వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zw1tnC
నో రిజిస్ట్రేషన్.. నేరుగా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్.. కేంద్రం కీలక ప్రకటన
Related Posts:
'ఆమె' భర్త, 'ఈమె' భార్య: ఏళ్లుగా కలిసుండి, పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులుఒడిశా: గత ఏడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు హోమోసెక్సువాలిటీపై సంచలన తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు ఒడిశాలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నా… Read More
మకరజ్యోతి దర్శనం, స్వామియో శరణమయ్యప్ప నినాదాలతో మార్మోగిన శబరిగిరులుశబరిమల: శబరిమలలో అయ్యప్ప స్వామి వారు మకరజ్యోతి రూపంలో దర్శనం ఇచ్చారు. మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప మాలధారణ వేసినవారు, ఇతర భక్తులు పోటెత్తారు. పంబానది… Read More
అఫ్జల్ గురుకు నివాళి, భారత్ వ్యతిరేక నినాదాలు: కన్హయ్య కుమార్ పైన 1200 పేజీల ఛార్జీషీట్న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ పైన ఢిల్లీ పోలీసులు 1200 పేజీల ఛార్జీషీటు నమోదు చేశారు. 2016లో కన్హయ్య పైన నమోదైన దేశద్రోహం… Read More
పతంగుల బ్యాన్ అంటూ వదంతులు! పోలీస్ కమిషనర్ ఏం చెప్పారంటే?హైదరాబాద్: భాగ్యనగరంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా గాలి పటాలు బ్యాన్ చేశారనే ప్రచారం జరిగిందని, అది తప్పుడు ప్రచారమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అం… Read More
భక్తులతో కిటకిటలాడిన ప్రయాగరాజ్ కుంభమేళ, పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా హాజరుసంక్రాంతి సందర్భంగా అలహాబాదులోని ప్రయాగరాజ్ కుంభమేళ భక్తుల కోసం సిద్ధమైంది. ఇప్పటికే పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కొన్ని లక్షల్లో భక్తులు అక్కడికి చేర… Read More
0 comments:
Post a Comment