మహబూబ్నగర్: జిల్లాలోని జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ.. రెండు ద్విచక్ర వాహనాలను, ఓ ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల వైపు నుంచి గంగాపూర్ వైపు వెళ్తున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gBrsm7
జడ్చర్లలో ఘోర ప్రమాదం: ట్రాక్టర్, బైక్స్ను ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి
Related Posts:
ఎంక్వైరీ చేయించే దమ్ముందా? జగన్ సర్కారుకు బోండా ఉమ సవాల్ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఎంతసేపూ టీడీపీ నేతల భూములపైనే ఫోకస్ పెట్టిన జగన్ ప్రభుత్వం.. వైసీపీ నేతల భూములు కొనుగోళ్లను ఎందుకు పట్టించుకోవట్లేదని టీడీప… Read More
Amaravati: అవును.. అమరావతిలో భూములు కొన్నా: వెనక్కి ఇస్తా: సీమకు రాజధాని వద్దు: టీడీపీ నేత పల్లె..!అనంతపురం: రాజధాని అమరావతి ప్రాంతంలో తాను భూములు కొనుగోలు చేశానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి వెల్లడించారు. అమరావ… Read More
సెల్యూట్ మేడమ్: బెంగళూరులో భర్త పేరు కోసం రూ. 300 కోట్ల ఆస్తి దానం చేసిన మహిళ, చిన్నారులు !బెంగళూరు: బెంగళూరు నగరంలో వ్యాపారాలకు, సినీ పరిశ్రమకు కేంద్ర బింధువు అయిన మెజస్టిక్ సమీపంలోని రూ. 300 కోట్ల విలువైన ఆస్తిని పేద పిల్లల కోసం దానం చేస్త… Read More
చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడైతే.. వైసీపీ ఎమ్మెల్యేలు జగన్కు పెంపుడు కుక్కలా? బోండా ఉమా ఫైర్ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై జగన్ సర్కారుకు గట్టి కౌంటరిచ్చిన టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారు… Read More
ఢిల్లీ మెట్రోలో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్/నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లయ్ చేయండిఢిల్లీ మెట్రోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ / నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. … Read More
0 comments:
Post a Comment