మహబూబ్నగర్: జిల్లాలోని జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ.. రెండు ద్విచక్ర వాహనాలను, ఓ ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల వైపు నుంచి గంగాపూర్ వైపు వెళ్తున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gBrsm7
Friday, June 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment