ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం నివాసం పరిధిలో పోలీసులు హై అలర్ట్ నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతులు, కూలీలు, మహిళలు గత 549 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. శనివారంతో ఈ ఉద్యమం 550 రోజులకు చేరుకోనుంది. రైతులు భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతుల ర్యాలీలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zBSq4H
Friday, June 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment