న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసపై దర్యాప్తు జరిపేందుకు పశ్చిమబెంగాల్ వెళ్లిన జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) బృందంపై దుండగులు దాడి చేశారు. జాదవ్పూర్లో కొంతమంది అల్లరిమూకలు తమపై దాడి చేశారని ఎన్హెచ్ఆర్సీ అధికారి ఒకరు వార్తా సంస్థ ఏఎన్ఐకి తెలిపారు. ఎన్నికల ఫలితాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h2JAWf
Tuesday, June 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment