వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం(జూన్ 24) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఎంపీ విజయసాయి కోరారు. గతంలో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా) చెల్లించిన రూ.219 కోట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అప్పిలేట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3da3hJF
కేంద్రమంత్రి సీతారామన్తో విజయసాయి రెడ్డి భేటీ-టీటీడీకి జీఎస్టీ మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి
Related Posts:
ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వొద్దు-హైకోర్టులకు సుప్రీం కీలక సూచన-యూపీ సర్కార్కు ఊరట..కరోనా సంక్షోభానికి సంబంధించి రాష్ట్రాల హైకోర్టులు ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఇవ్వొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది… Read More
Girlfriend: ఇంట్లో దూరి ప్రియురాలు, ఆంటీ మీద ?, అనుమానంతో లవర్, ఫేస్ బుక్ తో తంటా !పాట్నా/చెన్నై: యువతి, యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. సంవత్సరం నుంచి ఇద్దరూ చాలాసార్లు బయట కలుసుకుని తిరిగారు. యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాల… Read More
Zero Shadow Day అంటే ఏంటి..? ఒడిషాలో ఆవిష్కృతమైన అద్భుత ఖగోళ దృగ్విషయంవినీలాకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్నిటిని కేవలం వినటమే తప్ప చూడలేము. మరికొన్ని కనిపిస్తాయి. అయితే వాటిని పలు జాగ్రత్త చర్యలు తీసుకుని నేరు… Read More
సింగర్ మధుప్రియకు వేధింపులు... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు...ప్రముఖ గాయని మధుప్రియ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్,సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.… Read More
రఘురామపై రాజద్రోహం కేసు కొనసాగింపు ? సుప్రీం తీర్పుతో-క్వాష్ పిటిషన్ ?వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్ధ… Read More
0 comments:
Post a Comment