ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్ని నిర్వహించాలా వద్దా అనే అంశంపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ఇప్పటికే ప్రభత్వం ఈ రెండు పరీక్షల్ని వాయిదా వేసిన నేపథ్యంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు సిద్ధమవుతోంది.. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. తూర్పుగోదావరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pjcPH8
Wednesday, June 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment